తెలంగాణ

telangana

ETV Bharat / state

కూలీల ఆకలి తీరుస్తున్న దాతలు - నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ, ముప్కల్‌, మెండోరా మండలాల్లో కూలీలకు అన్నదానం

నిజామాబాద్‌ జిల్లాలో దాతలు 44వ జాతీయ రహదారిపై తిరుగుతూ... వలస కూలీలకు భోజనం, మజ్జిగ అందిస్తూ... మానవత్వం చాటుతున్నారు. బాల్కొండ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో రహదారిపై అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు.

food-distribution-to-migrant-labours-on-national-highway-at-nizamabad-district
కూలీల ఆకలి తీరుస్తున్న దాతలు

By

Published : Apr 28, 2020, 5:19 PM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ, ముప్కల్‌, మెండోరా మండలాల్లో దాతలు వలస కూలీల ఆకలి తీరుస్తున్నారు. బాల్కొండ మండలంలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారిపై తిరుగుతూ... వలస కూలీలకు భోజనం, మజ్జిగ, రొట్టెలు, అందిస్తున్నారు.

లాక్‌డౌన్‌తో ఉపాధిలేక జాతీయ రహదారి గుండా సొంతూరుకు వెళ్తున్న కూలీలకు, బాటసారులకు దాతలు భోజనం, నీటిని అందిస్తున్నారు.

ఇదీ చూడండి:కరోనాను నియంత్రించే టోపీ..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details