'బకాయిలు చెల్లించి పరిశ్రమను పునఃప్రారంభించండి' - నిజాం షుగర్స్ లిక్విడేషన్ నిరసిస్తూ ఆందోళన
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నిజాం చక్కెర పరిశ్రమ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు ఫ్యాక్టరీ కార్మికులు.

నిజాం షుగర్స్ లిక్విడేషన్ నిరసిస్తూ ఆందోళన
నేషనల్ లా ట్రిబ్యూనల్ లిక్విడేషన్ ఆర్డరును నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నిజాం చక్కెర పరిశ్రమ కార్మికులు ఆందోళనకు దిగారు. పరిశ్రమ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 42 నెలల బకాయి జీతాలను చెల్లించాలని, ప్రభుత్వం లిక్విడేషన్ను రద్దు చేసి ఫ్యాక్టరీను తిరిగి తెరిపించాలని కార్మికులు కోరారు.
నిజాం షుగర్స్ లిక్విడేషన్ నిరసిస్తూ ఆందోళన
TAGGED:
factory people protest