నిజామాబాద్ జిల్లాలోని కాలూర్ ప్రాంతంలో పొలాలు కోస్తున్న యంత్రాలను కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. రైతులకు, హార్వెస్టర్ యజమానులకు పలు సూచనలు చేశారు. పంటకోసే సమయంలో రైతులు, హార్వెస్టర్ యజమానులు పాటించాల్సిన జాగ్రత్తలు సరిగ్గా పాటించేలా చూసుకోవాలని తెలిపారు.
పంట కోసే యంత్రాలను పరిశీలించిన కలెక్టర్ నారాయణరెడ్డి - collector narayanreddy at kaaloor
నిజామాబాద్ జిల్లాలో పంట కోస్తున్న యంత్రాలను కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ విధానంలో పాటించాల్సిన చర్యలపై రైతులకు, హార్వెస్టర్ యజమానులకు పలు సూచనలు చేశారు.
పంట కోసే యంత్రాలను పరిశీలించిన కలెక్టర్ నారాయణరెడ్డి
యంత్రం ఫ్యాన్స్పీడ్ 19-20 ఆర్పీఎం మాత్రమే ఉండాలని.. హార్వెస్టర్ను ఏ2, ఏ3 గేర్లో నడపాలన్నారు. ఇలా చేయడం వల్ల రైతులకు నాణ్యమైన వడ్లు వస్తాయని కలెక్టర్ అన్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రతి హార్వెస్టర్ యజమాని, రైతులు తాను చెప్పిన సూచనలు పాటించాలని నారాయణరెడ్డి కోరారు.
ఇదీ చదవండిఃగత నాలుగు రోజుల్లో 203 మంది అదృశ్యం.. కారణాలివేనా?