కలెక్టరేట్ ముందు ధర్నా - రైతులు
పసుపు, ఎర్రజొన్న రైతుల పోరాటం సాగుతోంది. గిట్టుబాటు ధర కోసం ఇవాళ హైదరాబాద్ బయలుదేరిన రైతులను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అరెస్టు చేసిన రైతు కూలీ సంఘం నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీపీఐఎంఎల్ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగింది.
కలెక్టరేట్ ముందు ధర్నా
ఇవీ చదవండి:పసుపు రైతుల అరెస్ట్...