తెలంగాణ

telangana

By

Published : Jan 16, 2021, 12:36 PM IST

ETV Bharat / state

సదాశివనగర్​లో వ్యాక్సినేషన్ ప్రారంభం

నిజామాబాద్ జిల్లాలోని సదాశివనగర్​లో టీకా పంపిణీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సురేందర్ ప్రారంభించారు. మొదటి టీకాను కమ్యూనిటీ హెల్త్ అధికారి నాగరాజుకు వేశారు.

covid-vaccination-program-launch-at-sadashiv-nagar-in-nizamabad-district
సదాశివనగర్​లో వ్యాక్సినేషన్ ప్రారంభం

నిజామాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో తొలి టీకాను సదాశివనగర్​లో వేశారు.

సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రారంభించారు. మొదటి టీకాను కమ్యూనిటీ హెల్త్ అధికారి నాగరాజుకు వేశారు.

ఇదీ చదవండి:గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details