తెలంగాణ

telangana

ETV Bharat / state

'అధికారపార్టీకి అనుకూలంగా వార్డుల విభజన' - బోధన్​లో ఒకరోజు నిరాహార దీక్ష విరమణ

అధికారపార్టీకి అనుకూలంగా వార్డుల విభజన జరిగిందని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్​ జిల్లా బోధన్​లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల నిరాహారదీక్షను ఆయన విరమింపజేశారు.

దీక్ష విరమించిన కాంగ్రెస్ నాయకులు

By

Published : Nov 3, 2019, 9:23 PM IST

బోధన్​లో ఒకరోజు నిరాహార దీక్ష విరమణ

నిజామాబాద్ జిల్లా బోధన్​లో కాంగ్రెస్ నాయకులు చేపట్టిన 24 గంటల నిరాహారదీక్షను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి విరమింపజేశారు. మున్సిపాలిటీలో వార్డుల విభజన అధికార పార్టీకి అనుకూలంగా జరిగిందంటూ ఒకరోజు నిరాహారదీక్షలో కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

ABOUT THE AUTHOR

...view details