తెలంగాణ

telangana

జడ్పీ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు

నిజామాబాద్​ జిల్లాలోని మహిళా జడ్పీటీసీలు జడ్పీ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్​ దాదన్నగారి విఠల్​ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

By

Published : Oct 5, 2019, 7:16 PM IST

Published : Oct 5, 2019, 7:16 PM IST

జడ్పీ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు

నిజామాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు వైభవంగా జరుపుకున్నారు. మహిళా జడ్పీటీసీ సభ్యులు గౌరీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆటపాటలతో సందడి చేశారు. కార్యక్రమానికి జిల్లా పరిషత్​ ఛైర్మన్​ దాదన్నగారి విఠల్​రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జడ్పీ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు

ABOUT THE AUTHOR

...view details