తెలంగాణ

telangana

ETV Bharat / state

ధర్మారం బి గ్రామంలో రక్తదాన శిబిరం

పవన్​ కళ్యాణ్​ జన్మదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో పవన్​ అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 50 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు.

By

Published : Sep 2, 2020, 6:00 PM IST

blood donation camp at darmaram b village in nizamabad distirct
బి గ్రామంలో రక్తదాన శిబిరం

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలం ధర్మారం బి గ్రామంలోని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 50 మంది యువకులు రక్తదానం చేశారు.

రక్త నిల్వలు తగ్గి పోవడం వల్ల ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతీ ఒక్కరు కరోనా మహమ్మారి కష్టకాలంలో రక్తదానం చేయాలన్నారు.

ఇదీ చూడండి :ఆ యాప్​ సాయంతో.. సులభంగా సరకు రవాణా

ABOUT THE AUTHOR

...view details