తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​ పట్టణంలో భాజపా ఆందోళన

ఇంటర్​ ఫలితాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించాలని కోరుతూ భాజపా నేతలు నిజామాబాద్​ పట్టణంలో ధర్నాకు దిగారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు.

By

Published : May 2, 2019, 3:25 PM IST

నిజామాబాద్​ పట్టణంలో భాజపా ఆందోళన

ఇంటర్​ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్​ పట్టణంలోని ఆర్టీసీ బస్​ స్టేషన్​లో భాజపా నేతలు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ మంత్రి, ఇంటర్​ బోర్డు కార్యదర్శిని పదవుల నుంచి తప్పించాలని డిమాండ్​ చేశారు. వీరందరిని అరెస్టు చేసి ఒకటో పట్ణణ ఠాణాకు తరలించారు. అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ చేసేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని నేతలు తెలిపారు.

నిజామాబాద్​ పట్టణంలో భాజపా ఆందోళన
ఇవీ చూడండి: పరీక్షల నిర్వహణకు ప్రత్యేక సంస్థ!

ABOUT THE AUTHOR

...view details