తెలంగాణ

telangana

By

Published : Oct 5, 2020, 2:00 PM IST

ETV Bharat / state

బోధన్ నుంచి అయోధ్య వరకు పాదయాత్ర..

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం నుంచి అయోధ్య వరకు సురేశ్​ ఆత్మరాం మహరాజ్ పాదయాత్ర ప్రారంభించారు. లోకకల్యాణం కోసం శ్రీ దివ్య సంజీవని హనుమన్ ఆశ్రమం నుంచి ఈ యాత్రను మొదలుపెట్టారు.

athma ram maharaj started a yatra to Ayodhya from bodhan
బోధన్ నుంచి అయోధ్య వరకు పాదయాత్ర.. ఎందుకంటే!

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులోని శ్రీ దివ్య సంజీవని హనుమన్ ఆశ్రమంలో సురేశ్​ ఆత్మరాం మహరాజ్ తలపెట్టిన అయోధ్య పాదయాత్ర ఆదివారం ప్రారంభమైంది.

లోకకల్యాణం, అందరూ బాగుండాలని ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సురేశ్​ ఆత్మరాం మహరాజ్ తెలిపారు. ఆయన వెంట ఆలయ అర్చకులు రాకేశ్​ శర్మ, ఆశ్రమ సభ్యులు సుధాంషు, శ్రేయంషు, నర్సింగ్, తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి:సాంకేతిక పరిజ్ఞానంతో మారుతున్న 'యుద్ధతంత్రం'

ABOUT THE AUTHOR

...view details