తెలంగాణ

telangana

By

Published : May 9, 2020, 10:13 AM IST

ETV Bharat / state

నిర్మల్ భూలక్ష్మికి ఉప రాష్ట్రపతి వెంకయ్య ఫోన్...

నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ భూలక్ష్మికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

Vice President venkayya naidu phones to Nirmal Municipal former Chairperson bhulaxmi
నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్​కు ఉపరాష్ట్రపతి ఫోన్​

నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ భూలక్ష్మితో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్​లో మాట్లాడారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, స్థానిక పరిస్థితులపై భూలక్ష్మిని ఆరా తీశారు. కరోనా దృష్ట్యా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఉప రాష్ట్రపతి ఫోన్​తో భూలక్ష్మి సంతోషంలో ఉంది.

ABOUT THE AUTHOR

...view details