తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీకా బాద్​షా: రెండు తెరాసకు, ఒకటి ఎంఐఎంకు.!

నిర్మల్​ జిల్లాలోని 3 మున్సిపాలిటీలకు ఛైర్మన్​ ఎన్నిక పూర్తియింది. నిర్మల్,​ ఖానాపూర్ పురపాలికలను తెరాస తన ఖాతాలో వేసుకోగా..  భైంసా మున్సిపాలిటీని  మాత్రం ఎంఐఎం కైవసం చేసుకుంది.

By

Published : Jan 27, 2020, 7:27 PM IST

ts election nirmal chair parson selection
బస్తీకా బాద్​షా: ఒకటి ఎంఐఎం, రెండు తెరాస

నిర్మల్
ఛైర్మన్ : గండ్రత్ ఈశ్వర్
వైస్ : సయ్యద్ సాజిద్

ఖానాపూర్
ఛైర్మన్ :రాజేందర్
వైస్: అబ్దుల్ ఖలీల్

భైంసా
ఛైర్​పర్సన్​ : సాబియా బేగం
వైస్ : జాబీర్ అహ్మద్

బస్తీకా బాద్​షా: ఒకటి ఎంఐఎం, రెండు తెరాస

నిర్మల్​ జిల్లాలోని మూడు పురపాలికల్లోని ఛైర్మన్​ పదవులు ఒకటి ఎంఐఎం దక్కించుకోగా.. రెండు తెరాస కైవసం చేసుకుంది.

ఇదీ చూడండి: బస్తీమే సవాల్​: నిర్మల్​ జిల్లాలో తెరాసదే పైచేయి

ABOUT THE AUTHOR

...view details