నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని 6,7 వార్డులలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. తెరాసను గెలిపిస్తే కాలనీలు మరింత అభివృద్ధి సాధిస్తాయన్నారు.
భైంసాలో ముథోల్ ఎమ్మెల్యే ప్రచారం
భైంసాలో తెరాస ప్రచారం మొదలు పెట్టింది. ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రచారంలో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
భైంసాలో ముథోల్ ఎమ్మెల్యే ప్రచారం
ఇవీ చూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'