తెలంగాణ

telangana

ETV Bharat / state

గురునానక్​ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ - నిర్మల్ జిల్లా

సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ 550వ జయంతి వేడుకలను నిర్మల్​ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో జిల్లా ఎస్పీ శశిధర్​ రాజు పాల్గొన్నారు.

గురునానక్​ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ

By

Published : Nov 12, 2019, 4:48 PM IST

సిక్కుల ఆరాధ్య దైవమైన గురునానక్ 550వ జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు పాల్గొన్నారు. స్థానిక బస్​డిపో సమీపంలోని గురుద్వారాసింగ్ సభ కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ రీతిలో సిక్కులు మత గురువును ప్రార్థించారు. ధైర్యం, సాహసానికి ప్రతిరూపంగా గురునానక్​ను కీర్తిస్తామని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

గురునానక్​ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details