నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి బియ్యం పంపిణీ చేశారు. అర్హులైన వారికి గ్రామ సర్పంచ్ వీరేశ్ కుమార్ ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున అందజేశారు.
ప్రైవేటు ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ - దిలావర్పూర్ మండలం తాాజా వార్తలు
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున మొత్తం 18 మందికి సర్పంచ్ వీరేశ్ కుమార్ అందజేశారు.

rice distribution, private teachers, dilavarpur
మొత్తం 18 మందికి సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ భూపాల్ రెడ్డి, వార్డు సభ్యులు ఇసాక్, రేషన్ డీలర్లు సుభాశ్, సాగర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో ఆక్సిజన్, కొవిడ్ పడకల కొరత లేదు : కిషన్ రెడ్డి