హెల్మెట్ వినియెగదారులకు జిల్లా ఎస్పీ సన్మానం - నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్
నిర్మల్ జిల్లా మచ్కల్లో పోలీసులు నిర్భంద తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్రవాహనాలు, 6 ఆటోలు, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు భద్రత ఇవ్వడానికి తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ఎస్పీ శశిధర్ రాజ్ పేర్కొన్నారు. హెల్మెట్ వాడుతున్న ఇద్దరికి సన్మానం చేశారు.
నిర్మల్ ఎస్పీ
ఇవీ చూడండి: నౌహీరాషేక్తో పాటు ఆ ఐదుగురు డైరెక్టర్లు దోషులే