నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ మహాపోచమ్మ ఆలయం వద్ద వాసవి పాఠశాల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వన భోజనాలకు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి భక్తులు తరలివస్తున్నారని.. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు వదిలి వెళ్తున్నారన్నారు. ఆలయ పరిసరాలు ప్లాస్టిక్తో నిండిపోతున్నాయన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం తమ వంతు ప్రయత్నం చేశామన్నారు.
మహాపోచమ్మ ఆలయంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన
నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ సారంగపూర్ మహాపోచమ్మ దేవాలయంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మహాపోచమ్మ ఆలయంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన
TAGGED:
maha pochamma temple