నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో రాయితీ కింద రైతులకు పంపిణీ చేసిన సోయా విత్తనాలు మొలకెత్తలేదు. ఫలితంగా రైతులు ఆందోళన చేపట్టారు. స్పందించిన వ్యవసాయశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ముధోల్లోని పంటలను పరిశీలించారు.
ముధోల్లో సోయా పంటలను పరిశీలించిన అధికారులు - ముధోల్లో పర్యటించిన వ్యవసాయ అధికారుల వార్తలు
నిర్మల్ జిల్లా ముధోల్లో వ్యవసాయశాఖ, రెవెన్యూ అధికారులు పర్యటించారు. రాయితీ కింద ఇచ్చిన సోయా పంటలను పరిశీలించారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ముధోల్లో సోయా పంటలను పరిశీలించిన అధికారులు
రాయితీ కింద పంపిణీ చేసిన సోయా విత్తనాలు మొలకెత్తలేదని గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని రైతులకు భరోసా కల్పించారు.
ఇదీచూడండి: 'మీకు స్థలాలు ఎవరిచ్చారు? కౌన్సిలర్ భర్త బెదిరింపులు'
TAGGED:
నిర్మల్ జిల్లా తాజా వార్తలు