తెలంగాణ

telangana

By

Published : Sep 18, 2019, 11:15 PM IST

Updated : Sep 19, 2019, 9:43 AM IST

ETV Bharat / state

జ్వరంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి

నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండలంలో జ్వరం బారిన పడిన తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు.

జ్వరంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి

నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండల కేంద్రానికి చెందిన రిత్విక్​ రాజు వయస్సు తొమ్మిదేళ్లు. గత మూడు రోజుల క్రితం అతనికి జర్వం వచ్చింది. తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్​ఎంపీ డాక్టర్​కు చూపించారు. తీరా ఇవాళ బాలుడి పరిస్థితి విషమించి.. మెరుగైన చికిత్స నిమిత్తం నిర్మల్​ తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

జ్వరంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి
Last Updated : Sep 19, 2019, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details