తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి - municipal Elections in telangana

తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని ముథోల్​ ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి అన్నారు. నిర్మల్​ జిల్లా భైంసా మున్సిపల్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

mudhol mla vital reddy house to house campaign in bhaisma
తెరాసతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి

By

Published : Jan 17, 2020, 5:03 PM IST

నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్​ ఎన్నికల ప్రచారంలో ముథోల్​ ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి పాల్గొన్నారు. 8వ వార్డు అభ్యర్థి తరఫున ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తు ఓటేయాలని అభ్యర్థించారు. కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్​ వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు ఎమ్మెల్యే. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. నిర్మల్​ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

తెరాసతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details