నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో అమరవీరులను స్మరించుకుంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు ఫ్రీడమ్ రన్ చేపట్టారు.
సగర్వంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్: కలెక్టర్ - Freedom run nirmal
నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. అమరవీరులను స్మరించుకుంటూ ప్రతిజ్ఞ చేశారు.
![సగర్వంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్: కలెక్టర్ సగర్వంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్: కలెక్టర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11141299-584-11141299-1616585604299.jpg)
సగర్వంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్: కలెక్టర్
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ను సగర్వంగా నిర్వహించుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జీ డీఆర్వో రాఠోడ్ రమేశ్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, జిల్లా అధికారులు సుధీర్, వెంకటేశ్వర్లు, రమేశ్కుమార్, శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ కుమార్, జయవంత్ చౌహన్, వాలీబాల్, ఒలంపిక్ క్రీడల అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్రావు, అయ్యన్నగారి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.