కరోనా సంక్షోభంలో.. నిరు పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేసి ఉదారతను చాటుకున్నారు ఇద్దరు వ్యక్తులు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ కాలనీకి చెందిన మధు, స్వామిలు.. పేద కుటుంబాలకు సరుకులు అందజేశారు.
పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ - Distribution of essential commodities
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ కాలనీకి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు ఆపత్కాలంలో పేదలకు సాయపడి మానవత్వాన్ని చాటుకున్నారు. నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
![పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ essential commodities to the poor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:27:20:1620716240-tg-adb-36-10-sarukulapampini-av-ts10033-10052021193417-1005f-1620655457-747.jpg)
essential commodities to the poor
దాతలు ముందుకొచ్చి.. ఆపత్కాలంలో ఆర్థికంగా చితికిపోయిన వారికి చేయూతనందించాలని వారు కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ఇదీ చదవండి:కరోనా భయం- తుపాకీతో కాల్చుకుని మృతి