నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంట వాడ హనుమాన్ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో ప్రతిష్టించిన దుర్గా మాత అమ్మవారిని అలంకరించి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హనుమాన్ ఆలయంలో దుర్గామాతకి కుంకుమార్చన - devi navarathrulu in nirmal district
నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంట వాడ హనుమాన్ ఆలయంలో దేవీ నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దుర్గామాత అమ్మవారిని అలంకరించి మహిళలు ప్రత్యేక పూజులు చేశారు.
![హనుమాన్ ఆలయంలో దుర్గామాతకి కుంకుమార్చన devi nava rathrulu in hanuman temple nirmal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9280458-63-9280458-1603430639628.jpg)
హనుమాన్ ఆలయంలో దుర్గామాతకి కుంకుమార్చన
అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, మహిళలు కుంకుమార్చన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి:రెండ్రోజుల్లో తెలంగాణ-ఏపీల మధ్య ఆర్టీసీ సర్వీసులు!