తెలంగాణ

telangana

ETV Bharat / state

చిట్యాల్​లో ముగిసిన క్రికెట్​ టోర్నమెంట్​.. విజేతకు పారితోషికం - చిట్యాల్​లో క్రికెట్ టోర్నమెంట్​

నిర్మల్​ జిల్లా చిట్యాల్​లో నిర్వహించిన క్రికెట్​ టోర్నమెంట్​ ఆదివారం ముగిసింది. విజేత జట్టుకు నగదు బహుమతి అందజేశారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని గ్రామసర్పంచ్​ సూచించారు.

cricket tournament is over in chityala village
చిట్యాల్​లో ముగిసిన క్రికెట్​ టోర్నమెంట్​.. విజేతకు పారితోషకం

By

Published : Nov 9, 2020, 8:44 AM IST

నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం చిట్యాల్ గ్రామంలో నిర్వహించిన జె.లక్ష్మణ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఫైనల్ మ్యాచ్​లో రాజు జట్టుపై ఓంకార్ జట్టు 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలిచిన జట్టుకు నగదు బహుమతి అందజేశారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని క్రీడాకారులకు గ్రామ సర్పంచ్ పడకంటి రమేష్ రెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజు, సోన్ మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు ఫక్రుద్దిన్​ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ప్రేమించకపోతే... యాసిడ్ పోస్తా!

ABOUT THE AUTHOR

...view details