తెలంగాణ

telangana

ETV Bharat / state

'శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించమే మా లక్ష్యం' - ఎస్పీ శశిధర్ రాజు

శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పోలీసులు బాసరలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

cordon search at basara in nirmal
'శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించమే మా లక్ష్యం'

By

Published : Feb 26, 2020, 1:27 PM IST

నిర్మల్ జిల్లా బాసరలో జిల్లా ఎస్పీ శశిధర్​రాజు ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.

'శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించమే మా లక్ష్యం'

ప్రజలు పోలీసులు కలిసి ఉంటే అభివృద్ధి సాధ్యమవుతోంది ఎస్పీ వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలపై ప్రజలకు భరోసా కల్పించడం, నేరాల నియంత్రణకై ఈ తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సోదాల్లో 100 మంది పోలీసులు పాల్గొన్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:తుఫాన్​ వాహనాన్ని ఢీకొట్టిన లారీ... ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details