ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జేసీ భాస్కర్ రావు తెలిపారు.
'సీఎం వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి' - JC BHASKAR RAO
ఎవరో ఒకరు చేసిన తప్పునకు రెవెన్యూ ఉద్యోగులందరిని నిందించడం సీఎం కేసీఆర్కు సరికాదని నిర్మల్ జిల్లా సిబ్బంది ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సంయుక్త పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు.
రెవెన్యూ ఉద్యోగుల వినతిపత్రం
ఇవి చూడండి:కాలువకు గండిపడే... పంటలు నిండా మునిగే...!
Last Updated : Mar 30, 2019, 7:30 PM IST