తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్​ జిల్లాలో వేడుకగా గణనాథుడి నిమజ్జనం - నిమజ్జన వేడుకలు

నిర్మల్​ జిల్లాలో వినాయకుల నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుగాయి.

నిర్మల్​ జిల్లాలో ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు

By

Published : Sep 9, 2019, 1:13 PM IST

నిర్మల్​ జిల్లాలో ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు

నిర్మల్ జిల్లా ముధోల్​లో వినాయకుల నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. నృత్యాలు చేస్తూ..కోలాటాలు వేస్తూ వినాయకులను శోభాయాత్రగా తీసుకెళ్లారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఏఎస్పీ ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు, 250 మంది పోలీసు బలగాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details