తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్యాంక్​ ఎక్కి నిరసన తెలిపిన కాంట్రాక్టర్​ - The contractor protested the tank hike

మిషన్​ భగీరథ పనులు జరగనివ్వడం లేదని కాంట్రాక్టర్​ శివకుమార్ వాటర్​ ట్యాంక్​ ఎక్కాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.

ట్యాంక్​ ఎక్కి నిరసన తెలిపిన కాంట్రాక్టర్​

By

Published : Oct 29, 2019, 8:55 AM IST

నారాయణ పేట జిల్లా మక్తల్​ మండలం మంథన్​గోడ్​ గ్రామంలోని మిషన్​ భగీరథ పనులు జరగనివ్వడం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కాంట్రాక్టర్ శివ కుమార్ ఆత్మహత్య చేసుకుంటానని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. గ్రామస్థులంతా వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకొని శివకుమార్​ను ఆత్మహత్య చేసుకోవద్దని వారించారు. మక్తల్ ఎస్సై అశోక్ కుమార్, పోలీస్ సిబ్బంది వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకొని శివకుమార్​కు నచ్చజెప్పి సమస్యను పరిష్కరిస్తామని అని హామీ ఇచ్చారు. అనంతరం శివ కుమార్ కిందకు దిగాడు. అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాంక్​ ఎక్కి నిరసన తెలిపిన కాంట్రాక్టర్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details