ఎన్నికల అధికారులకు అవగాహన
"ఈవీఎంలపై జాగ్రత్తలు తీసుకోండి" - కలెక్టర్
నారాయణపేట జిల్లా మక్తల్లో ఎన్నికల అధికారులకు అవగాహన కల్పించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావ్ అధికారులకు సూచించారు.

ఎన్నికల అధికారులకు అవగాహన
ఇవీ చూడండి:అక్కడ శతాధిక ఓటర్లే 6 వేల మంది!