తెలంగాణ

telangana

ETV Bharat / state

'జిల్లాను విద్యాపరంగా ముందంజలో నిలుపుతాం' - Science fare held in Narayanapeta district

నారాయణపేట జిల్లాలో మొదటిసారిగా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో 140 పాఠశాలల విద్యార్థులు 250 ప్రదర్శలతో తమ ప్రతిభ చాటుకున్నారు.

Science fare held in Narayanapeta district
'జిల్లాను విద్యాపరంగా ముందంజలో నిలుపుతాం'

By

Published : Dec 21, 2019, 7:38 PM IST

నారాయణపేట జిల్లాలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్​ డిగ్రీ కళాశాలలో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో 140 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లాను విద్యాపరంగా అభివృద్ధి చేసేందుకు ఈ ప్రదర్శన ఎంతో దోహదపడుతుందని కలెక్టర్​ వెంకట్రావు తెలిపారు. జిల్లాలోని ప్రతిశాఖకు సంబంధించిన అధికారులు ఒక్కో పాఠశాలను దత్తత తీసుకుని విద్యార్థుల భవిష్యత్​కు బాటలు వేసేందుకు కృషి చేయాలని సూచించారు.

'జిల్లాను విద్యాపరంగా ముందంజలో నిలుపుతాం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details