తెలంగాణ

telangana

ETV Bharat / state

విత్తన గణపతులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్​

కరోనా నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే మట్టి గణపతులను ప్రతిష్టించుకుని పూజలు చేసుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్​ హరిచందన అన్నారు. జిల్లా కేంద్రంలో కుమ్మరి సంఘం వారు తయారుచేసిన విత్తన గణపతులను కలెక్టర్​ పంపిణీ చేశారు.

By

Published : Aug 23, 2020, 3:07 PM IST

naryanapet district collector distributed clay ganesh idols
మట్టి గణపతులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్​

నారాయణపేట జిల్లా కేంద్రంలో బీసి సంక్షేమ శాఖ ఆధ్వర్యములో కుమ్మరి సంఘం వారు మట్టితో తయారు చేసిన సీడ్ గణపతులను జిల్లా కలెక్టర్ హరిచందన పంపిణీ చేశారు. కొవిడ్​- 19 నేపథ్యంలో మట్టి గణపతులను ప్రతిష్టించుకుని ఎవరి ఇళ్లలో వారే వినాయక చవితి పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీ చంద్రారెడ్డి, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కృష్ణమాచారి, కుమ్మరి సంఘం నాయకులు దత్తు, తిలేరు రాజు, యాదయ్య, కాశీనాథ్, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details