స్వచ్ఛ భారత్లో భాగంగా నారాయణపేట జిల్లాలో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినందున బహిరంగా మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా కలెక్టర్ ఎస్ వెంకట రావు ప్రకటించారు. జిల్లాలోని 11 మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. గ్రామాల్లో అక్కడక్కడా అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఓడీఎఫ్ జిల్లాగా నారాయణపేట - odf
నారాయణపేటను బహిరంగా మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా కలెక్టర్ ఎస్ వెంకట రావు ప్రకటించారు. జిల్లాలో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు.

కలెక్టర్