తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకున్న మక్తల్ ఎమ్మెల్యే - maktal mla casted vote in narayan[pet

నారాయణపేట జిల్లా మక్తల్​ ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​రెడ్డి ఓటేశారు.

mla chittem ram mohan reddy casted his vote in municipal elections
ఓటు హక్కు వినియోగించుకున్న మక్తల్ ఎమ్మెల్యే

By

Published : Jan 22, 2020, 12:22 PM IST

నారాయణపేట జిల్లాలో పురపాలిక ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మక్తల్​లోని ఒకటో వార్డులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రజలను కోరారు.

ఓటు హక్కు వినియోగించుకున్న మక్తల్ ఎమ్మెల్యే

ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'

ABOUT THE AUTHOR

...view details