తెలంగాణ

telangana

ETV Bharat / state

నేత కార్మికులను ఆదుకుటాం: శ్రీనివాస్​ గౌడ్​ - minister

చేనేత కార్మికులను ఆదుకుంటామని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో మహబూబ్​నగర్​ తెరాస అభ్యర్థి శ్రీనివాస్​ రెడ్డి తరఫున ప్రచారం చేశారు.

శ్రీనివాస్​ గౌడ్​

By

Published : Apr 1, 2019, 11:14 PM IST

కాలపదారులు కాదు బాధ్యతగల వ్యక్తులను ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ​ప్రచారం నిర్వహించారు. నారాయణపేట చీరలకు హైదరాబాద్​లో మంచి గిరాకీ ఉందని తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు. మహబూబ్​నగర్​ ఎంపీగా శ్రీనివాస్​ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజేందర్​ రెడ్డి, ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు.

నేత కార్మికులను ఆదుకుటాం: శ్రీనివాస్​ గౌడ్​

ఇవీ చూడండి:కరీంనగర్ బరిలో గెలిచే ఉద్యమ వీరుడెవరో?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details