తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతిఒక్కరూ ఆరు మొక్కలు నాటి సంరక్షించాలి' - నారాయణపేట జిల్లాలో హరితహారం కార్యక్రమం తాజావార్తలు

ప్రతి పౌరుడు తన ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్​ రెడ్డి సూచించారు. హరిత సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని తెలిపారు.

Makthal MLA Chittem rammohan reddy participated in 6th term harithaharam programme in narayanapeta district
ప్రతి ఒక్కరూ ఆరు మొక్కలు నాటాలి

By

Published : Jul 7, 2020, 5:34 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్​లోని ఏడో వార్డులో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి మొక్కలు నాటారు. అవసరమున్న ప్రతిచోటా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.

సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి పౌరుడు తన ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ రాజేష్ గౌడ్, పలువురు ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details