తెలంగాణ

telangana

నారాయణపేట జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

నారాయణపేట జిల్లాలో నాలుగు మండలాల్లో కొనసాగుతున్న మూడో దశ పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ, ఎన్నికల పరిశీలకులతో కలిసి సందర్శించారు.

By

Published : May 14, 2019, 3:19 PM IST

Published : May 14, 2019, 3:19 PM IST

ప్రశాంతంగా పోలింగ్

నారాయణపేట జిల్లాలో కొనసాగుతున్న మూడో దశ ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నాలుగు మండలాల్లో పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎస్పీతో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ అధికారులకు, ఏజెంట్లకు ప్రత్యేక సూచనలు చేశారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బలగాలను ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ చేతన తెలిపారు.

ప్రశాంతంగా పోలింగ్

ABOUT THE AUTHOR

...view details