తెలంగాణ

telangana

ETV Bharat / state

ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నారాయణపేట జిల్లా మక్తల్​ పట్టణ కేంద్రంలో రంజాన్​ను పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​రెడ్డి నిరుపేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు.

By

Published : May 29, 2019, 7:51 PM IST

ఎమ్మెల్యే బట్టల పంపిణీ

రంజాన్​ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున మక్తల్​ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​రెడ్డి నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. జూన్​ 2న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్​ విందు ఏర్పాటు చేసినట్లు రామ్మోహన్​రెడ్డి తెలిపారు. దానికి ముస్లిం సోదరులందరూ హాజరుకావాలని కోరారు.

దుస్తుల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details