నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కన్నుల పండువగా పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం - Anjaneya Swami chariot festival in narayanpet news
శ్రీ పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భగవన్నామ స్మరణతో రథాన్ని భక్తులు లాగగా.. ఆలయ ప్రాంగణాలు మారుమోగిపోయాయి.
![కన్నుల పండువగా పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం Anjaneya Swami organized the chariot festival in narayanpet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10062584-1015-10062584-1609339153636.jpg)
కన్నుల పండువగా పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం
అనంతరం ఉత్సవమూర్తి రథంలో ఉండగా.. భగవన్నామ స్మరణతో రథాన్ని భక్తులు లాగారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఇదీ చూడండి:లైవ్ వీడియో: తెరాస, భాజపాల బాహాబాహీ..