తెలంగాణ

telangana

ETV Bharat / state

నారాయణపేట జిల్లాలో లారీ బోల్తా.. ఒకరు మృతి - నారాయణపేట జిల్లాలో బియ్యంలోడ్ లారీ బోల్తా

మరికల్ మండలంలో లారీ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో.. ఒకరు మృతి చెందారు. మృతుడు వనపర్తి జిల్లాకు చెందిన జనార్దన్ గౌడ్​గా పోలీసులు గుర్తించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

నారాయణపేట జిల్లాలో లారీ బోల్తా.. ఒకరు మృతి
Accident in Narayanpet District One Die

By

Published : May 10, 2020, 10:20 AM IST

నారాయణపేట జిల్లాలో లారీ బోల్తా.. ఒకరు మృతి

నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల గ్రామ సమీపంలో బియ్యంలోడ్ తో వెళ్తున్న లారీ... ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్​ను తప్పించబోయి ప్రమాదవశాత్తు లోయలోకి దూసుకెళ్లింది.

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఈ దుర్ఘటనలో లారీ డైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వనపర్తి జిల్లాకు చెందిన జనార్దన్ గౌడ్​గా పోలీసులు గుర్తించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నారాయణపేట జిల్లాలో లారీ బోల్తా.. ఒకరు మృతి

ఇదీ చూడండి:వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details