కార్మిక ఐకాస పిలుపు మేరకు ఈ రోజు ఆర్టీసీ కార్మికులు తల పెట్టిన ప్రజా ప్రతినిధుల ఇల్లు ముట్టడి కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య ఇంటిని ముట్టడించారు. దాదాపు 3 గంటలకు పైగా నోములు ఇంటి ముందు కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేంకగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరి వీడి ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే నోముల ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు - నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు.
![ఎమ్మెల్యే నోముల ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5029265-769-5029265-1573471398176.jpg)
ఎమ్మెల్యే నోముల ఇంటి ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు
ఎమ్మెల్యే నోముల ఇంటి ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు
ఇవీ చూడండి: ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ
Last Updated : Nov 11, 2019, 5:32 PM IST