తెలంగాణ

telangana

By

Published : May 27, 2020, 10:01 AM IST

Updated : May 27, 2020, 11:28 AM IST

ETV Bharat / state

దారుణం: వృద్ధతల్లిని కిరోసిన్ పోసి కాల్చి చంపిన కొడుకు

The son who killed the mother with kerosene In the Nalgonda
దారుణం: వృద్ధతల్లిని కిరోసిన్ పోసి కాల్చి చంపిన కొడుకు

07:46 May 27

దారుణం: వృద్ధతల్లిని కిరోసిన్ పోసి కాల్చి చంపిన కొడుకు

నల్గొండ జిల్లా నర్సింగ్‌భట్లలో దారుణం చోటుచేసుకుంది. కనిపెంచిన కన్నకొడుకే ఆ తల్లికి కాలయముడయ్యాడు. పెంచి పెద్ద చేసిన తల్లే ఆ కొడుక్కి బరువైంది. వృద్ధురాలైన తల్లిని సాకలేక.. కిరోసిన్​ పోసి కాల్చి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Last Updated : May 27, 2020, 11:28 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details