తెలంగాణ

telangana

ETV Bharat / state

పదో తరగతి విద్యార్థులతో స్వాతి లక్రా ముచ్చట్లు - స్వాతి లక్రా వార్తలు

ఉట్కూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఐజీ స్వాతి లక్రా సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు.

swathi lakhra at utkoor government school
పదో తరగతి విద్యార్థులతో స్వాతి లక్రా ముచ్చట్లు

By

Published : Mar 2, 2020, 7:52 PM IST

నల్గొండ జిల్లా నిడమనూర్ మండలంలోని ఊట్కూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఐజీ స్వాతి లక్రా సందర్శించారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. ఏ రంగంలో వారు రాణించాలనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. బాగా చదవి... తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

పదో తరగతి విద్యార్థులతో స్వాతి లక్రా ముచ్చట్లు

పల్లె ప్రగతిలో భాగంగా పర్యటించిన ఆమె హరితహారం పనులను పరిశీలించారు. నర్సరీలో మొక్కల పెంపకంపై ఆరా తీశారు.

ఇవీచూడండి:కొడుకు వేసిన బొమ్మ చూసి మురిసిపోతున్న షారుక్

ABOUT THE AUTHOR

...view details