తెలంగాణ

telangana

By

Published : Nov 26, 2019, 7:38 PM IST

ETV Bharat / state

బ్రాహ్మణవెల్లం ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన స్మితా సబర్వాల్​

ఉదయ సముద్రం బ్రాహ్మణవెల్లం ఎత్తిపోతల పథకాన్ని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్​ పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Smita Sabharwal inspects brahmnavellam  Lift Irrigation Project works
బ్రాహ్మణవెల్లం ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన స్మితా సబర్వాల్​

నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలం ఉదయసముద్రం బ్రాహ్మణవెల్లం ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని గూర్చి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంప్​హౌస్, టన్నెల్ నిర్మాణం పూర్తి అయిందని.. లైనింగ్ పనులు మిగిలున్నాయని అధికారులు వివరించారు. భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

బ్రాహ్మణవెల్లం ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన స్మితా సబర్వాల్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details