తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నేతల ర్యాలీ

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష నేతలు నల్గొండ జిల్లా హాలియాలో ర్యాలీ నిర్వహించారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు.

By

Published : Oct 10, 2019, 3:38 PM IST

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నేతల ర్యాలీ

నల్గొండ జిల్లా హాలియాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్​, భాజపా, వామపక్ష నేతలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. సర్కారు మొండి వైఖరి విడనాడి పరిష్కార మార్గాలను చూపాలన్నారు. ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తప్పిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్​ బెదిరింపులకు దిగడం తగదని హితవు పలికారు.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నేతల ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details