ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

కుందేళ్ల పెట్టెలోకి దూరిన 25 అడుగుల కొండచిలువ - చలకుర్తిలో కొండచిలువ వార్తలు తాజా

కుందేళ్ల పెట్టెలోకి దూరి ఐదు కుందేళ్లను కొండచిలువ మింగేసిన ఘటన నల్గొండ జిల్లా పెద్దపూర మండలం చలకుర్తి గ్రామంలో జరిగింది.

nalgonda district news
కుందేళ్ల పెట్టెలోకి దూరిన 25 అడుగుల కొండచిలువ
author img

By

Published : Oct 16, 2020, 3:14 PM IST

నల్గొండ జిల్లా పెద్దపూర మండలం చలకుర్తి గ్రామంలో కొండచిలువ హల్​చల్​ చేసింది. స్థానిక బత్తాయి తోటలో ఓ రైతు కుందేళ్ల పెంపకం చేస్తున్నారు. ఆ కుందేళ్ల పెట్టెలోకి చొరబడ్డ 25 అడుగుల కొండచిలువ.. ఐదు కుందేళ్లను మింగేసింది.

విషయం తెలుసుకున్న రైతు అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా.. వాళ్లు వచ్చి కొండచిలువను పట్టుకున్నారు. పామును సాగర్​ అటవీప్రాంతంలో వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండిఃబైక్​లో దూరి యజమానిని ముప్పతిప్పలు పెట్టిన పాము

ABOUT THE AUTHOR

author-img

...view details