తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీలు - ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీలు

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​ రెడ్డి నల్గొండలోని ప్రభుత్వ దవాఖానాలో పర్యటించారు. వసతులపై రోగులను, ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీలు

By

Published : Sep 4, 2019, 9:38 PM IST

నల్గొండలో ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పర్యటించారు. ఎమర్జెన్సీ, డయాలసిస్, సీజనల్ వార్డులోని రోగుల ఇబ్బందులు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని వార్డుల్లో రోగులు అధికంగా ఉండి బెడ్లు సరిపోవడంలేదని సిబ్బంది పేర్కొన్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details