తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్​ భగీరథ నల్లాను ప్రారంభించిన నోముల - mission bhagiratha tap water started by mla

నల్గొండ జిల్లా హాలియాలోని అంగడి బజార్​లో మిషన్​ భగీరథలో భాగంగా నిర్మించిన నల్లాను ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రారంభించారు.

మిషన్​ భగీరథ నల్లాను ప్రారంభించిన నోముల

By

Published : Nov 25, 2019, 4:14 PM IST

నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అంగడి బజార్​లో మిషన్​ భగీరథలో భాగంగా నల్లాను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ముఖ్యఅతిథిగా హాజరై నల్లాను ప్రారంభించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పురపాలక పరిధిలోని అన్ని ఇళ్లకు మిషన్​ భగీరథ నల్లాలను పెట్టిస్తామని, పురపాలక అభివృద్ధి కోసం ప్రజలు సహకరించాలని నోముల అన్నారు.

మిషన్​ భగీరథ నల్లాను ప్రారంభించిన నోముల

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details