తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి - minister

మిర్యాలగూడలో మంత్రి జగదీశ్వర్​రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్​ అద్భుతాలు చేసి చూపించారన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి

By

Published : Jul 12, 2019, 11:44 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి జగదీశ్వర్​రెడ్డి శంకుస్థాపన చేశారు. భారత దేశంలో నిజమైన సెక్యులర్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రం తెలంగాణేనని ఆయన వెల్లడించారు. మైనార్టీల సంక్షేమం కోసం 1000కోట్ల బడ్జెట్​ను మొదటిసారి తెరాస ప్రభుత్వం కేటాయించిందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్​ ఎన్నో అద్భుతాలు చేసి చూపించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ముఖ్యమంత్రి పాలనలో కలసి మెలసి జీవిస్తూ సుఖంగా సుభిక్షంగా ఉన్నారని తెలియజేశారు.

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details