తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంజీయూ రిజిస్ట్రార్ ఛాంబర్ ముందు ఏబీవీపీ ధర్నా - రిజిస్ట్రార్ ఛాంబర్ ముందు విద్యార్థుల ధర్నా

మహాత్మాగాంధీ విశ్వవిద్యాయ ఇంజినీరింగ్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రిజిస్ట్రార్ ఛాంబర్​ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

mahathma gandhi university students protest at registrsrs chamber
ఎంజీయూ రిజిస్ట్రార్ ఛాంబర్ ముందు ఏబీవీపీ ధర్నా

By

Published : Mar 10, 2020, 6:04 PM IST

నల్గొండ మండలం అన్నెపర్తిలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఇంజినీరింగ్​ విద్యార్థులకు సంబంధించిన పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ ఛాంబర్ ముందు బైఠాయించారు.

పానగల్​ క్యాంపస్​ నుంచి అన్నెపర్తి యూనివర్సిటీకి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థినులపై లైగింక వేధింపులకు పాల్పడిన వైస్​ ప్రిన్సిపల్​ పుతిన్ కుమార్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎంజీయూ రిజిస్ట్రార్ ఛాంబర్ ముందు ఏబీవీపీ ధర్నా

ఇదీ చూడండి:సింధియా రాజీనామా వెనుక జరిగిన కథ ఇదే...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details