తెలంగాణ

telangana

ETV Bharat / state

వీధి దీపాలు రిపేర్​ చేస్తూ కార్మికుడి మృతి - యాదాద్రి భువనగిరి జిల్లా  మోత్కూర్​

వీధి దీపాలకు మరమ్మతులు చేస్తూ విద్యుత్​ ఒప్పంద కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదం నల్గొండ జిల్లా షాపల్లిలో చోటుచేసుకుంది.

వీధి దీపాలు రిపేర్​ చేస్తూ కార్మికుడి మృతి

By

Published : Sep 14, 2019, 10:25 PM IST


నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలం షాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. వీధి దీపాలు రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్​ సరఫరా కావడం వల్ల మహేశ్ అనే విద్యుత్ ఒప్పంద కార్మికుడు మృతి చెందాడు. మృతదేహాన్ని నార్కట్​పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతుడి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​ అని స్థానికులు తెలిపారు.

వీధి దీపాలు రిపేర్​ చేస్తూ కార్మికుడి మృతి

ABOUT THE AUTHOR

...view details